తిలకించండి.
కుమారి.చిన్మయి భరతనాట్యం వివిధ భంగిమలు
మన పొనుగుపాడు గ్రామంలో శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి 100వ కళ్యాణ మహోత్సవంలో ది.25.03.2016న మణిదీప వైభవం సాహిత్య రూపకం జరిగిన సంగతి మనందరికి తెలుసు.
జగన్మాత పార్వతీదేవి ఆ కార్యక్రమంలో శ్రీ త్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహలక్ష్మీదేవి) రూపంగా నిలయమై ఉంటుంది. శ్రీ త్రిభువనేశ్వరీదేవి పాత్రను శ్రీమతి అచ్యుతుని రాధామాధవి పోషించారు.ఆ రూపకంలో భాగంగా వారి కుమార్తె కుమారి చిన్మయి భరతనాట్యం భక్తులందరిని అలరారించింది.
ఆ

No Comments